టీమిండియా ఫిట్టెస్ట్ క్రికెటర్గా పేరొందిన విరాట్ కోహ్లీ కూడా మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి వికెట్ల మధ్య పరుగెత్తేతప్పుడు చాలా కష్టపడాల్సి వచ్చిందని ఓ మ్యాచ్ సందర్భంగా ట్వీట్ చేశాడు. హెలికాఫ్టర్ సిక్సర్లు మాత్రమే కాదు, సింగిల్స్ని డబుల్స్గా, డబుల్స్ని త్రిబుల్స్గా మారుస్తూ వికెట్ల మధ్య మెరుపు వేగంతో పరుగెత్తే మాహీ... తన తోటి క్రికెటర్ల గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు...