2004లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఎమ్మెస్ ధోనీ, వైజాగ్లో పాకిస్తాన్పై సెంచరీతో వెలుగులోకి వచ్చాడు. 2007 టీ20 వరల్డ్ కప్ సమయంలో టీమిండియా కెప్టెన్గా మారిన ఎమ్మెస్ ధోనీ, మొట్టమొదటి పొట్టి ప్రపంచకప్తో పాటు 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలను గెలిచాడు.