టెండూల్కర్ తర్వాత లంక వికెట్ కీపర్ బ్యాటర్ కుమార సంగక్కర.. 404 మ్యాచ్ లలో 14,326 రన్స్ చేశాడు. మూడో స్థానంలో రికీ పాంటింగ్ ఉన్నాడు. పాంటింగ్.. 375 మ్యాచ్ లలో 13,704 పరుగులు చేశాడు. నాలుగో స్థానంలో లంక మాజీ సారథి సనత్ జయసూర్య.. 445 మ్యాచ్ లలో 13,430 రన్స్ తో ఉన్నాడు. ఐదో స్థానంలోకి కోహ్లీ చేరాడు.