ఈ ఏడాది ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడని మహ్మద్ షమీకి ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్కి ప్రకటించిన జట్టులో చోటు దక్కలేదు. మొదటి 19 ఓవర్లలో భువీ, అర్ష్దీప్ సింగ్, హార్ధిక్ పాండ్యా, హర్షల్ పటేల్, అశ్విన్లను వాడిన రోహిత్ శర్మ... ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసేందుకు మహ్మద్ షమీని తీసుకొచ్చాడు...