ఇక ముంబై సారథి అజింక్యా రహానే కూడా ఈ మ్యాచ్ తో తిరిగి జట్టుతో చేరునున్నాడు. ఈ సీజన్ లో ముంబైకి కెప్టెన్ గానే బరిలోకి దిగినా అతడు గాయంతో గత రెండు మ్యాచ్ లు ఆడలేదు. దీంతో అతడి స్థానాన్ని పృథ్వీ షా భర్తీ చేశాడు. తదుపరి మ్యాచ్ నుంచి అయ్యర్, రహానే ఇద్దరు తుది జట్టుతో కలిసే అవకాశముంది.