శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ చాహార్, జస్ప్రిత్ బుమ్రా.. ఇలా సీనియర్లు అందరూ అందుబాటులో ఉన్నా భారత జట్టు వన్డే సిరీస్లో 3-0 తేడాతో చిత్తుగా ఓడింది. సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా వన్డే సిరీస్లో ఇంత ఘోరంగా వైట్ వాష్ అవ్వడం ఇదే తొలిసారి..