వెస్ట్రరన్ ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వార్మప్ మ్యాచ్లో ఆడని విరాట్ కోహ్లీ, రెండో మ్యాచ్లోనూ ఆడడం లేదు. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ ఓపెనర్లుగా వ్యవహరించబోతుంటే దీపక్ హుడా, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్, అశ్విన్, భువీ, అర్ష్దీప్లకు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కింది...