ఏకంగా ప్రధాని నరేంద్రమోదీ కూడా.. మహీ రిటైర్మెంట్ న్యూస్ విని షాకయ్యారు. దీంతో.. వెంటనే లేఖ కూడా రాశారు. 130 కోట్ల మంది భారతీయులు ఆయన నిర్ణయం పట్ల నిరాశ చెందారని, అయినప్పటికీ ధోనీ భారత క్రికెట్కు అందించిన ఎనలేని సేవలు ఎప్పటికీ నిలిచి వుంటాయని మోడీ ప్రశంసించారు.
ఏకంగా ప్రధాని నరేంద్రమోదీ కూడా.. మహీ రిటైర్మెంట్ న్యూస్ విని షాకయ్యారు. దీంతో.. వెంటనే లేఖ కూడా రాశారు. 130 కోట్ల మంది భారతీయులు ఆయన నిర్ణయం పట్ల నిరాశ చెందారని, అయినప్పటికీ ధోనీ భారత క్రికెట్కు అందించిన ఎనలేని సేవలు ఎప్పటికీ నిలిచి వుంటాయని మోడీ ప్రశంసించారు.