కేన్ మామ వచ్చాడు, కావ్యా పాప నవ్వింది... ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఖుషీ... సోషల్ మీడియాలో మీమ్స్..
First Published Apr 21, 2021, 8:27 PM ISTఐపీఎల్ 2021 సీజన్లో వరుసగా మూడు మ్యాచుల్లో ఓడింది సన్రైజర్స్ హైదరాబాద్. ప్రతీ మ్యాచ్లో విజయం దాకా రావడం, చివర్లో వరుస వికెట్లు కోల్పోయి ఓడిపోవడం జరుగుతూ వచ్చింది. మ్యాచ్ ఓడిన ప్రతీసారి ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్యా మారన్, ఫీల్ అవ్వడం... ఆమె ఎక్స్ప్రెషన్స్ చూసి ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ బాధపడుతూ జరుగుతూ వచ్చింది...