గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి దూరమైన జస్ప్రిత్ బుమ్రా, ప్రస్తుతం ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా ఆడడం లేదు. చివరి రెండు టెస్టుల్లో జస్ప్రిత్ బుమ్రా ఆడతాడని ప్రచారం జరిగినా రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక అతనికి రెస్ట్ ఇచ్చేసింది టీమిండియా..