మార్చి 1 నుంచి మధ్యప్రదేశ్ తో గ్వాలియర్ వేదికగా ఇరానీ కప్ జరుగుతుంది. రెస్టాఫ్ ఇండియా జట్టు ఇదే (స్పోర్ట్స్ స్టార్ కథనం ప్రకారం) : మయాంక్ అగర్వాల్, సుదీప్ కుమార్, యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, హర్విక్ దేశాయ్, ముఖేశ్ కుమార్, అతిత్ షేత్, చేతన్ సకారియా, నవదీప్ సైనీ, ఉపేంద్ర యాదవ్ (వికెట్ కీపర్), మయాంక్ మార్ఖండే, సౌరభ్ కుమార్, ఆకాశ్ దీప్, బాబా ఇంద్రజీత్, పుల్కిత్ నారంగ్, యశ్ ధుల్