భారత్, ఆస్ట్రేలియా మధ్య పింక్ బాల్ టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత ఆసీస్ టూర్లో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులు ఆడుతుంది టీమిండియా. సెప్టెంబర్ 19న మొదటి వన్డే, 22న రెండో వన్డే, 24న మూడో వన్డే జరుగుతాయి.
భారత్, ఆస్ట్రేలియా మధ్య పింక్ బాల్ టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత ఆసీస్ టూర్లో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులు ఆడుతుంది టీమిండియా. సెప్టెంబర్ 19న మొదటి వన్డే, 22న రెండో వన్డే, 24న మూడో వన్డే జరుగుతాయి.