సీవీసీకి లెటర్ ఆఫ్ ఇంటెంట్ రాగానే ఆ జట్టు.. వేలానికి ముందు చేసుకోవాల్సిన పనులపై దృష్టి పెట్టనుంది. ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్, కోచ్ గా ఆశిష్ నెహ్రా, మెంటార్ గా గ్యారీ కిర్స్టెన్ ను నియమించుకున్నట్టు (ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది ) వార్తలు వస్తున్నాయి.