దాంతో అతన్ని 2022 మెగా వేలానికి వదిలేసి, శ్రేయాస్ అయ్యర్ని రూ.12 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది కోల్కత్తా నైట్రైడర్స్. ఐపీఎల్ 2022 సీజన్లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో 14 మ్యాచులు ఆడిన కేకేఆర్, 6 మ్యాచుల్లో గెలిచింది. 8 మ్యాచుల్లో ఓడి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది...