అయితే తమ చివరి లీగ్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆర్సీబీ ఆటగాళ్లు కోహ్లీ, సిరాజ్, హెజిల్వుడ్, పార్నెల్ వంటి ప్లేయర్లంతా బెంగళూరు నుంచి తమ స్వంత ప్రదేశాలకు తరలిపోయారు. కానీ ఆ జట్టు సారథి ఫాఫ్ డుప్లెసిస్ మాత్రం ఇప్పటికీ ఇండియాలోనే ఆగిపోయాడు. ఇన్నాళ్లు బ్యాటర్ గా అలరించిన డుప్లెసిస్.. ఇప్పుడు కొత్త అవతారం ఎత్తనున్నాడు.