ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ.. 223 మ్యాచ్ లు ఆడి 215 ఇన్నింగ్స్ లలో 6,624 పరుగులు చేశాడు. రెండో స్థానంలో ఉన్న శిఖర్ ధావన్.. 206 మ్యాచ్ లు ఆడి 205 ఇన్నింగ్స్ లలో 6,244 రన్స్ చేశాడు. డేవిడ్ వార్నర్.. ఈ లీగ్ లో 167 మ్యాచ్ లు ఆడి 162 ఇన్నింగ్స్ లలో 5,881 పరుగులు చేశాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ 222 ఇన్నింగ్స్ లలో 5,879 రన్స్ సాధించాడు.