ఐపీఎల్ లో ఒక జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన ఘనత ఉమేశ్ యాదవ్ కు ఉంది. ఉమేశ్.. పంజాబ్ కింగ్స్ పై 34 వికెట్లు తీశాడు. ఆ జాబితాలో డ్వేన్ బ్రావో (ముంబై పై 33), సునీల్ నరైన్ (33, పంజాబ్ పై), లసిత్ మలింగ (31, చెన్నైపై) అమిత్ మిశ్రా (30, రాజస్తాన్ పై ) భువీ కంటే ముందున్నారు.