అయితే పాక్ ఫాస్ట్ బౌలర్ జునైద్ ఖాన్, ఇండియాపై ఫైర్ అయ్యాడు. ‘పాకిస్తాన్లో ఇప్పుడు పరిస్థితులన్నీ చక్కగా ఉన్నాయి. వేరే టీమ్స్ కూడా ఇక్కడికి వస్తున్నాయి, ఆడుతున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ టీమ్స్ వచ్చాయి. వాళ్లకి ఎలాంటి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ రాలేదు..