వరుసగా రెండు మ్యాచుల్లో ఫెయిల్ అయిన అజింకా రహానేని టీమ్ నుంచి తప్పించిన రిషబ్ పంత్, ‘ఆ ప్లేయర్ పేరు గుర్తు లేదు, అతను బాగా ఆడడం లేదని టీమ్ నుంచి తప్పించి, వేరే ప్లేయర్ని తీసుకొచ్చాం...’ అంటూ కామెంట్ చేశాడు...
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21 టెస్టు సిరీస్లో కెప్టెన్గా వ్యవహరించిన అజింకా రహానే, రిషబ్ పంత్కి అవకాశం ఇచ్చి, అతను తిరిగి మూడు ఫార్మాట్లలో రీఎంట్రీ ఇవ్వడానికి కారణమయ్యాడు. అలాంటి అజింకా రహానేకి ఇది తీవ్ర అవమానమే.