ఐపీఎల్ 2022 మెగా వేలంలో యంగ్ పేసర్ కార్తీక్ త్యాగిని రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది సన్రైజర్స్ హైదరాబాద్. అయితే ఆరెంజ్ ఆర్మీలో టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్ వంటి సీనియర్లు ఉండడంతో కార్తీక్ త్యాగికి ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు...