
ఐపీఎల్ 2021 సీజన్కి సంబంధించిన మిగిలిన మ్యాచులను సెప్టెంబర్లో యూఏఈ వేదికగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది బీసీసీఐ...
ఐపీఎల్ 2021 సీజన్కి సంబంధించిన మిగిలిన మ్యాచులను సెప్టెంబర్లో యూఏఈ వేదికగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది బీసీసీఐ...
సెప్టెంబర్ 19న ప్రారంభమై, అక్టోబర్ 10లోపు ఐపీఎల్ 2021 సీజన్లో 31 మ్యాచులను పూర్తి చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం...
సెప్టెంబర్ 19న ప్రారంభమై, అక్టోబర్ 10లోపు ఐపీఎల్ 2021 సీజన్లో 31 మ్యాచులను పూర్తి చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం...
అక్టోబర్ 17 నుంచి టీ20 వరల్డ్కప్ ఆరంభమవుతుంది. కాబట్టి ఈ మెగా టోర్నీకి ముందు భారత జట్టు ప్లేయర్లకు కావాల్సినంత విశ్రాంతి ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది బీసీసీఐ.
అక్టోబర్ 17 నుంచి టీ20 వరల్డ్కప్ ఆరంభమవుతుంది. కాబట్టి ఈ మెగా టోర్నీకి ముందు భారత జట్టు ప్లేయర్లకు కావాల్సినంత విశ్రాంతి ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది బీసీసీఐ.
ఐపీఎల్ 2022 సీజన్లో అదనంగా రెండు జట్లను చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది బీసీసీఐ. వీటికి సంబంధించిన నామినేషన్లలకు సంబంధించిన త్వరలో నోటిఫికేషన్ కూడా రానుంది...
ఐపీఎల్ 2022 సీజన్లో అదనంగా రెండు జట్లను చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది బీసీసీఐ. వీటికి సంబంధించిన నామినేషన్లలకు సంబంధించిన త్వరలో నోటిఫికేషన్ కూడా రానుంది...
ఐపీఎల్ 2021 సీజన్ పార్ట్ 2 ఆరంభానికి ముందే అదనంగా చేరే రెండు జట్ల గురించి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి.
ఐపీఎల్ 2021 సీజన్ పార్ట్ 2 ఆరంభానికి ముందే అదనంగా చేరే రెండు జట్ల గురించి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి.
ఐపీఎల్ 2022 సీజన్కి ముందు మెగా వేలం నిర్వహించబోతోంది బీసీసీఐ. మెగా వేలానికి ముందు ప్రతీ ఫ్రాంఛైజీ కేవలం నలుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకునేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది...
ఐపీఎల్ 2022 సీజన్కి ముందు మెగా వేలం నిర్వహించబోతోంది బీసీసీఐ. మెగా వేలానికి ముందు ప్రతీ ఫ్రాంఛైజీ కేవలం నలుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకునేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది...
ఇద్దరు విదేశీ, ఇద్దరు స్వదేశీ ప్లేయర్లు... లేదా ముగ్గురు స్వదేశీ, ఓ విదేశీ ప్లేయర్లను అట్టిపెట్టుకుని, మిగిలిన ప్లేయర్లను మెగా వేలానికి విడుదల చేయాల్సి ఉంటుంది...
ఇద్దరు విదేశీ, ఇద్దరు స్వదేశీ ప్లేయర్లు... లేదా ముగ్గురు స్వదేశీ, ఓ విదేశీ ప్లేయర్లను అట్టిపెట్టుకుని, మిగిలిన ప్లేయర్లను మెగా వేలానికి విడుదల చేయాల్సి ఉంటుంది...
అంటే ముంబై ఇండియన్స్ జట్టు రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రాలను స్వదేశీ ప్లేయర్ల కేటగిరీలో అట్టిపెట్టుకుంటే, కిరన్ పోలార్డ్, ట్రెంట్ బౌల్ట్లను విదేశీ ప్లేయర్ల లిస్టులో అట్టిపెట్టుకోవచ్చు. సూర్యకుమార్ యాదవ్ లేదా హర్ధిక్ పాండ్యాలలో ఒకరు కావాలనుకుంటే విదేశీ ప్లేయర్లలో ఒకరిని పక్కనబెట్టాల్సి ఉంటుంది...
అంటే ముంబై ఇండియన్స్ జట్టు రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రాలను స్వదేశీ ప్లేయర్ల కేటగిరీలో అట్టిపెట్టుకుంటే, కిరన్ పోలార్డ్, ట్రెంట్ బౌల్ట్లను విదేశీ ప్లేయర్ల లిస్టులో అట్టిపెట్టుకోవచ్చు. సూర్యకుమార్ యాదవ్ లేదా హర్ధిక్ పాండ్యాలలో ఒకరు కావాలనుకుంటే విదేశీ ప్లేయర్లలో ఒకరిని పక్కనబెట్టాల్సి ఉంటుంది...
ఇంతకుముందు వేలానికి విడుదల చేసిన ప్లేయర్లను, రైట్ టు మ్యాచ్ కార్డ్ (ఆర్టీఎం) కింద మెగా వేలంలో తిరిగి తీసుకునే అవకాశం ఉండేది. అయితే ఐపీఎల్ 2022 సీజన్లో దాన్ని తొలగించబోతున్నట్టు సమాచారం...
ఇంతకుముందు వేలానికి విడుదల చేసిన ప్లేయర్లను, రైట్ టు మ్యాచ్ కార్డ్ (ఆర్టీఎం) కింద మెగా వేలంలో తిరిగి తీసుకునే అవకాశం ఉండేది. అయితే ఐపీఎల్ 2022 సీజన్లో దాన్ని తొలగించబోతున్నట్టు సమాచారం...
డిసెంబర్ నెలలో మెగా వేలం నిర్వహించాలని భావిస్తున్న బీసీసీఐ, షెడ్యూల్ ప్రకారం మార్చి నెలాఖరును ప్రారంభమయ్యే ఐపీఎల్ 2022 సీజన్ సమయానికి ముందు ఫ్రాంఛైజీలకు తగినంత సమయం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాయి.
డిసెంబర్ నెలలో మెగా వేలం నిర్వహించాలని భావిస్తున్న బీసీసీఐ, షెడ్యూల్ ప్రకారం మార్చి నెలాఖరును ప్రారంభమయ్యే ఐపీఎల్ 2022 సీజన్ సమయానికి ముందు ఫ్రాంఛైజీలకు తగినంత సమయం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాయి.