శిఖర్ ధావన్తో పాటు సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠికి సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్లో చోటు దక్కకపోవడం వివాదాస్పదమైంది. ఐపీఎల్లో, దేశవాళీ టోర్నీల్లో నిలకడైన ప్రదర్శన ఇస్తున్న రాహుల్ త్రిపాఠి, ఈసారి తనకి టీమిండియాలో చోటు ఉంటుందని చాలా ఆశలు పెట్టుకున్నాడు...