మరికొందరైతే మహేంద్ర సింగ్ ధోనీ ఈవిధమైన ధోరణి కారణంగానే వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, వీవీఎస్ లక్ష్మణ్, గౌతమ్ గంభీర్, ఇర్ఫాన్ పఠాన్ వంటి లెజెండరీ క్రికెటర్లకి కెరీర్ చివర్లో వీడ్కోలు మ్యాచ్ ఆడే అవకాశం రాలేదని ట్రోల్ చేస్తున్నారు.
మరికొందరైతే మహేంద్ర సింగ్ ధోనీ ఈవిధమైన ధోరణి కారణంగానే వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, వీవీఎస్ లక్ష్మణ్, గౌతమ్ గంభీర్, ఇర్ఫాన్ పఠాన్ వంటి లెజెండరీ క్రికెటర్లకి కెరీర్ చివర్లో వీడ్కోలు మ్యాచ్ ఆడే అవకాశం రాలేదని ట్రోల్ చేస్తున్నారు.