IPL 2020: ధోనీని చూసి కోహ్లీ ‘వాత’ పెట్టుకున్నాడా...
First Published Oct 6, 2020, 6:00 PM ISTIPL 2020 సీజన్ 13లో మెరుగైన ప్రదర్శన ఇస్తున్నట్టు కనిపించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... మరోసారి చెత్త ప్రదర్శనతో చిత్తుగా ఓడింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో యువకుల టీమ్తో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో ఘోరంగా ఫెయిల్ అయ్యి, మరోసారి ట్రోలింగ్కి గురైంది ఆర్సీబీ. కోహ్లీ చెత్తాట వెనక మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నాడట.