ప్రస్తుతం టీమిండియాకి 259 పరుగుల ఆధిక్యం ఉంది. దీంతో లంచ్ బ్రేక్ తర్వాత టీమిండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే అవకాశం ఉంది...
మహ్మద్ షమీ 67 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్తో 52 పరుగులు... జస్ప్రిత్ బుమ్రా 58 బంతుల్లో 2 ఫోర్లతో 30 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.