8 ఏళ్ల తర్వాత తొలి టెస్టు... భారత మహిళా టీమ్ టెస్టు జెర్సీని ఆవిష్కరించిన మిథాలీరాజ్, జులన్ గోస్వామి...
First Published May 31, 2021, 12:18 PM ISTభారత పురుషుల జట్టు వరుసగా టెస్టులతో పాటు వన్డేలు, టీ20లు ఆడుతున్నా, మహిళా జట్టు టెస్టు క్రికెట్ ఆడి 8 ఏళ్లు అవుతోంది. ఎట్టకేలకు 8 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఇంగ్లాండ్తో టెస్టు ఆడబోతోంది టీమిండియా. ఈ నాలుగు రోజుల టెస్టు కోసం టెస్టు జెర్సీని ఆవిష్కరించాడు భారత సీనియర్ క్రికెటర్లు మిథాలీరాజ్, జులన్ గోస్వామి.