టీమిండియాకి డబుల్ డోస్ పూర్తి... తిరిగి బయో బబుల్లోకి విరాట్ కోహ్లీ అండ్ టీమ్...
First Published Jul 13, 2021, 2:57 PM ISTఇంగ్లాండ్ టూర్లో ఉన్న భారత జట్టు, కరోనా వ్యాక్సిన్ డబుల్ డోస్ కోర్సును పూర్తి చేసుకుంది. ఇంగ్లాండ్ టూర్కి బయలుదేరే ముందే విరాట్ కోహ్లీతో పాటు జట్టు సభ్యులందరూ కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఇంగ్లాండ్లో రెండో డోస్ తీసుకుని వ్యాక్సిన్ కోర్సును పూర్తిచేశారు భారత క్రికెటర్లు...