నీ వల్లే మ్యాచ్ ఓడిపోయాం, కావాలని పాక్ని గెలిపించావ్... టీమిండియా ఓటమి తర్వాత మహ్మద్ షమీపై తీవ్రమైన...
First Published Oct 25, 2021, 3:44 PM ISTభారతీయులకు అభిమానం వచ్చినా, ఆగ్రహం వచ్చినా తట్టుకోలేం. టీ20 వరల్డ్కప్ 2021లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా గెలిచి ఉంటే, ఇప్పటికి సీన్ వేరేగా ఉండేది. భారత క్రికెటర్ల ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరిగేది. బయట కూడా టపాకాయలు పేలుస్తే, భారత జెండాలను చేతబట్టి బైక్లపై ర్యాలీలు చేస్తూ నినాదాలు చేసేవాళ్లు. వారికి ఆ ఆనందాన్ని లేకుండా చేసింది పాకిస్తాన్...