ఇంతకుముందు తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో మయాంక్ అగర్వాల్ అవుట్ విషయంలో వివాదం రేగినట్టే, హనుమ విహారి అవుట్ విషయంలోనూ రచ్చ జరుగుతోంది. భారత జట్టును ఎదుర్కోలేక సఫారీ టీమ్, ఈ విధంగా థర్డ్ అంపైర్తో కలిసి ఛీటింగ్ చేస్తోందని ఆరోపిస్తున్నారు అభిమానులు...