భారత్ జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ (వికెట్కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజూ శాంసన్, రింకూ సింగ్.
పాకిస్థాన్ జట్టు: ఫఖర్ జమాన్, హసన్ నవాజ్, ఖుష్దిల్ షా, సయీమ్ అయూబ్, సల్మాన్ ఆఘా, హుస్సేన్ తలత్, ఫహీమ్ అష్రఫ్, మహ్మద్ నవాజ్, మహ్మద్ హారిస్, సాహిబ్జాదా ఫర్హాన్, అబ్రార్ అహ్మద్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, సల్మాన్ మిర్జా, షాహీన్ అఫ్రిది, సుఫియాన్ ముకీన్, మహ్మద్ వసీం జూనియర్.
ఇప్పటివరకు ఆసియా కప్లో జరిగిన భారత్ - పాక్ మ్యాచ్ లలో టీమిండియాదే ఆధిపత్యం. 2022లో యూఏఈలో పాకిస్థాన్ భారత్పై చివరిసారి గెలిచింది. ఈసారి స్పిన్ బౌలర్ల ప్రాధాన్యం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. భారత్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండటంతో మ్యాచ్లో ఆధిపత్యం సాధించే అవకాశం ఉంది.