కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్ స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరడంతో 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా క్రీజులో కుదురుకున్నా, నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తుండడంతో కావాల్సిన రన్రేట్ పెరుగుతూ పోయింది...