అయితే ‘కేవలం ఎమ్మెస్ ధోనీ ఇన్నింగ్స్ వల్ల టీమిండియా గెలవలేదు. యువరాజ్ సింగ్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, విరాట్ కోహ్లీ వంటి ప్లేయర్లు ఆడిన విలువైన ఇన్నింగ్స్ల కారణంగానే భారత జట్టు వరల్డ్కప్ గెలిచింది...’ అంటూ కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్...