మొదటి మ్యాచ్ ఓడిపోవడంతో టీమిండియా ఒక మార్పు చేసే ఆలోచనలో ఉంది. గత మ్యాచ్లో 4 ఓవర్లలో 57 పరుగులు సమర్పించుకున్న ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో ప్రిన్స్ యాదవ్ను టీమ్లోకి తీసుకునే ఛాన్స్ ఉంది. మరోవైపు ఐర్లాండ్ గెలిచిన కాంబినేషన్ను మార్చకపోవచ్చు.
భారత్: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ/ప్రిన్స్ యాదవ్.
ఐర్లాండ్: టిమ్ టెక్టర్, రాస్ అడైర్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్ (కెప్టెన్ & కీపర్), బెంజమిన్ కాలిట్జ్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, లియామ్ మెక్కార్తీ, మాథ్యూ హంఫ్రీస్, జై ముంద్రా, మాథ్యూ హోలార్డ్.