ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో 349 పరుగులు చేసిన రిషబ్ పంత్, విదేశాల్లో టీమిండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్గా నిలిచాడు. ఇంతకుముందు 2014లో ధోనీ, ఇంగ్లాండ్ టూర్లో సరిగ్గా 349 పరుగులు చేయగా రిషబ్ పంత్ 349 పరుగులతో నిలిచాడు. ఇంతకుముందు ఆస్ట్రేలియా టూర్లో 350 పరుగులు చేసిన రిషబ్ పంత్, ఈ జాబితాలో టాప్లో ఉన్నాడు...