అర్ష్దీప్ సింగ్ వేసిన 20వ ఓవర్లో రెండో బంతికి సిక్సర్ బాదిన నురుల్ హసన్, మొదటి 5 బంతుల్లో 13 పరుగులు రాబట్టాడు. ఆఖరి బంతికి సిక్సర్ కొడితే మ్యాచ్ టైగా ముగిసి, సూపర్ ఓవర్కి వెళ్లేది. అయితే చివరి బంతికి అద్భుతమైన యార్కర్ వేసిన అర్ష్దీప్ సింగ్, సింగిల్ మాత్రమే ఇచ్చి 5 పరుగుల తేడాతో భారత జట్టుకి విజయాన్ని అందించాడు...