ఎప్పటికే టీమిండియా గెలిచినప్పుడు ‘ఛీటింగ్’ ఆరోపణలు రావడం సర్వసాధారణం. ఇప్పుడు కూడా టీమిండియాపై ఛీటింగ్ ఆరోపణలు చేస్తున్నారు బంగ్లాదేశ్, పాకిస్తాన్ అభిమానులు. ఇన్నింగ్స్ 16వ ఓవర్లో విరాట్ కోహ్లీ హైట్ నో బాల్కి అప్పీలు చేయడం, అంపైర్లు ‘నో బాల్’ ఇవ్వడంపై బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు...