బ్రిస్బేన్ టెస్టు తర్వాత రిషబ్ పంత్, మూడు ఫార్మాట్లలోకి ఎంట్రీ ఇచ్చాడు. పంత్ వచ్చినా కెఎల్ రాహుల్, వన్డే, టీ20ల్లో ఓపెనర్గా కొనసాగుతూ వచ్చాడు. 2021 ఇంగ్లాండ్ పర్యటనకి ముందు శుబ్మన్ గిల్, మయాంక్ అగర్వాల్ గాయపడడంతో లక్కీగా రెండేళ్ల తర్వాత టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చాడు కెఎల్ రాహుల్...