2020లో ఆస్ట్రేలియాతో వన్డేలో 10 వికెట్ల తేడాతో ఓడిన టీమిండియా, 2021 టీ20 వరల్డ్ కప్లో పాక్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో ఓడింది. ఈ రెండూ విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో రాగా 2022లో టీ20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్తో సెమీస్లో 10 వికెట్ల తేడాతో ఓడిన భారత్, ఆస్ట్రేలియాతో వన్డేలో వికెట్ తీయలేక పరాజయం పాలైంది...