కాస్త ఓపికగా కొట్టడానికి ఇంకో ఓవర్ ఉందిగా అని రోహిత్ శర్మ ఆలోచించి ఉంటే... టీమిండియా తొలి ఇన్నింగ్స్లో కనీసం 200 పరుగులు చేసి ఉండేది. మ్యాచ్ గెలవడానికి, సిరీస్ గెలవడానికి, టెస్టుల్లో నెం.1 ర్యాంకును అందుకోవడానికి, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కి అర్హత సాధించడానికి ఈ పరుగులు సరిపోయేవి...