అప్పుడు శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య జరిగే రెండు టెస్టుల సిరీస్ రిజల్ట్ కోసం వేచి చూడాల్సి ఉంటుంది భారత జట్టు. ఒకవేళ నాలుగో టెస్టులో భారత జట్టు ఓడి, ఈ రెండు టెస్టుల సిరీస్లో శ్రీలంక, న్యూజిలాండ్ని క్లీన్ స్వీప్ చేస్తే.. ఆస్ట్రేలియా, లంక మధ్య టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ జరుగుతుంది..