ఇదిలాఉండగా తొలి టెస్టు కోసం భారత ఆటగాళ్లు నెట్ లో తీవ్రంగా చెమటోడ్చుతున్నారు. రెండేండ్లుగా శతకం లేక తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కోహ్లీతో పాటు ఫామ్ లో లేని అజింకా రహానే, పుజారా లు రోజంతా ప్రాక్టీస్ లోనే గడుపుతున్నారు. రాహుల్ ద్రావిడ్ మార్గనిర్దేశనంలో టీమిండియా ప్రాక్టీస్ లో జోరు పెంచింది.