ఇక భారత బ్యాటింగ్ విషయానికొస్తే.. తొలి వికెట్ కు అత్యధిక పరుగులు జోడించిన జోడీగా రోహిత్ శర్మ-శిఖర్ ధావన్ ల జోడీ నాలుగోస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ - సౌరవ్ గంగూలీ (6,609), ఆడమ్ గిల్ క్రిస్ట్ - మాథ్యూ హెడెన్ (5,372), హేన్స్ -గ్రీనిడ్జ్ (5,150) లు ముందున్నారు. నాలుగో స్థానంలో ధావన్-రోహిత్ (5,110) లు నిలిచారు.