ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజాలతో పాటు అక్షర్ పటేల్ కూడా..
భారత స్పిన్-బౌలింగ్ ఆల్ రౌండర్లు, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ అందరూ జట్టులో భాగమవుతారని భావిస్తున్నారు. ధృవ్ జురెల్ బ్యాకప్ వికెట్ కీపర్గా కొనసాగే అవకాశం ఉంది. కుల్దీప్ యాదవ్కు జట్టులో స్థానం కల్పించాలని భావిస్తున్నారు.
జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో పేస్ అటాక్కు మహ్మద్ సిరాజ్ నాయకత్వం వహిస్తాడు. ముఖేష్ కుమార్ కూడా జట్టులో కొనసాగే అవకాశం ఉంది. ఆకాశ్ దీప్, అర్ష్దీప్ సింగ్ ఒక స్థానం కోసం పోటీ పడవచ్చు. అర్ష్దీప్ టెస్ట్ జట్టు ఎంట్రీకి అవకాశముంది.