రచ్చ మొదలైంది... రోహిత్ను కెప్టెన్గా చేయాల్సిందే... కోచ్ రవిశాస్త్రిని పీకేయండి...
First Published Dec 1, 2020, 1:28 PM ISTINDvAUS: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో 2-0 తేడాతో ఓడి, మొదటి సిరీస్ను కోల్పోయింది టీమిండియా. రెండు వన్డేల్లోనూ భారత బౌలర్లు ఘోరంగా విఫలం కాగా బ్యాట్స్మెన్ కాస్తో కూస్తో రాణించడంతో లక్ష్యచేధనలో 300+ స్కోరు చేయగలిగింది టీమిండియా. దీనిపై ఎప్పటిలాగే కెప్టెన్ విరాట్ కోహ్లీ, భారత హెడ్ కోచ్ రవిశాస్త్రిపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇద్దరూ వెంటనే తీసి పాడేయాలంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు ‘హిట్ మ్యాన్’ ఫ్యాన్స్.