INDvsAUS: మా మనీశ్ అన్నని ఆడించి ఉంటేనా... కోహ్లీ తీరుపై నెటిజన్ల ఆగ్రహం..
First Published Dec 2, 2020, 12:00 PM ISTఆస్ట్రేలియా సిరీస్లో టీమిండియాకి ఏదీ కలిసి రావడం లేదు. మొదటి రెండు వన్డేల్లో టాస్ ఓడి, ప్రత్యర్థికి భారీ స్కోరు అప్పగించిన టీమిండియా, చేధనలో పోరాడి 300+ స్కోరు చేసింది. మూడో వన్డేలో టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకుంటే... టాపార్డర్ బ్యాట్స్మెన్ ఫెయిల్ కావడంతో స్వల్ప స్కోరుకే పరిమితమయ్యేలా ఉంది. దీంతో టీమిండియా లక్కీ బ్యాట్స్మెన్ మనీశ్ పాండేకి అవకాశం ఇవ్వాలని అంటున్నారు అభిమానులు.