అంతే ఆ తర్వాత మిగిలిన మ్యాచుల్లో అతనికి అవకాశం దక్కలేదు. ఆఖరికి బ్రిస్బేన్ టెస్టుకి ముందు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, హనుమ విహారి, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, కెఎల్ రాహుల్, జస్ప్రిత్ బుమ్రా ఇలా అరడజనుకి పైగా ప్లేయర్లు గాయపడినా పృథ్వీ షాని తిరిగి ఆడించేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు టీమిండియా..