టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి శిఖర్ ధావన్, యజ్వేంద్ర చాహాల్ కావాలని అప్పటి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సెలక్టర్లను కోరినా వాళ్లు పట్టించుకోలేదు. మెంటర్ మాహీ చెప్పిన వాళ్లకే టీమ్లో చోటు కల్పించారని వార్తలు వచ్చాయి. పూర్తి ఫిట్గా లేకపోయినా హార్ధిక్ పాండ్యా, టీ20 వరల్డ్ కప్ 2021 ఆడడానికి మాహీయే కారణం..