ఐపీఎల్ -16 సీజన్ ముగిసిన తర్వాత భారత జట్టు ఇంగ్లాండ్ లోని ది ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి 11 మధ్య ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మేరకు గతంలోనే ప్రకటించిన జట్టులో కెఎల్ రాహుల్ గాయపడటంతో అతడి స్థానాన్ని బీసీసీఐ ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ను ఎంపిక చేసింది.