ఆ తర్వాత రవీంద్ర జడేజా, రిషబ్ పంత్ కలిసి ఆరో వికెట్కి 33 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 49 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు చేసిన జడేజా, వాగ్నర్ బౌలింగ్లో అవుట్ కావడంతో 142 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది భారత జట్టు.
ఆ తర్వాత రవీంద్ర జడేజా, రిషబ్ పంత్ కలిసి ఆరో వికెట్కి 33 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 49 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు చేసిన జడేజా, వాగ్నర్ బౌలింగ్లో అవుట్ కావడంతో 142 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది భారత జట్టు.