టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లీ, ఛటేశ్వర్ పుజారా, రోహిత్ శర్మలు స్పిన్ ఆడటంలో దిట్ట అని లేకుంటే వాళ్లు ఇంతకాలం ఎలా ఆడగలరని గంభీర్ ప్రశ్నించాడు. పుజారా, కోహ్లీలు టెస్టులలో వంద మ్యాచ్ లు ఆడారని.. స్పిన్, పేస్ లను సమర్థంగా ఎదుర్కున్నారు కాబట్టే వాళ్లు ఇంతకాలం నిలదొక్కుకున్నారని గంభీర్ చెప్పాడు.